బైక్ పై వెళుతున్న వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టిన ఘనటలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
బైక్ పై వెళుతున్న వ్యక్తులను ఓ లారీ ఢీకొట్టిన ఘనటలో బైక్ పై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నకిరికల్లుకు చెందిన మధు, లక్ష్మీనారాయణ ఈ ప్రమదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.