తిరుమలలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా | central Minister Jayant Sinha at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా

Jun 1 2015 4:59 AM | Updated on Apr 6 2019 9:38 PM

తిరుమలలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా - Sakshi

తిరుమలలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా

శ్రీవారి దర్శనార్థం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆదివారం తిరుమలకు వచ్చారు.

తిరుమల : శ్రీవారి దర్శనార్థం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆదివారం తిరుమలకు వచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆయన స్థానిక శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ మేరకు మంత్రికి టీటీడీ రిసెప్షన్ డెప్యూటీ ఈవో ఆర్1 రామారావు, అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. జయంత్ సిన్హా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement