సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులతో భేటీ అయ్యారు
సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణపై ఐదేళ్ల రికార్డును తయారు చేయాలని అధికారులకు బాబు సూచించారు.