ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన | Cirudhanyala display for five days | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల పాటు చిరుధాన్యాల ప్రదర్శన

Published Fri, Jan 30 2015 6:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

వర్షాభావ పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు....

సాక్షి, హైదరాబాద్ : వర్షాభావ పంటలు పండించే రైతులను ప్రోత్సహించడానికి చిరు ధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం తెలిపారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాగి, జొన్న, సజ్జ తదితర చిరుధాన్యాలు పండించే రైతులకు సదస్సు కూడా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement