'పుష్కర పనులపై విచారణ చేపట్టాలి' | cpm dharna at rajamundry | Sakshi
Sakshi News home page

'పుష్కర పనులపై విచారణ చేపట్టాలి'

Published Mon, Jun 22 2015 11:57 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

'పుష్కర పనులపై విచారణ చేపట్టాలి' - Sakshi

'పుష్కర పనులపై విచారణ చేపట్టాలి'

పుష్కర పనుల నాణ్యాతా, ప్రమాణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రాజమండ్రి: పుష్కర పనుల నాణ్యాతా, ప్రమాణాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పుష్కర పనులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement