'రికార్డుల్లో తప్పులకు తహశీల్దార్లదే బాధ్యత' | Deputy CM K E Krishna murthy attends 'Mee Intiki- Mee Bhoomi' Program in Kurnool | Sakshi
Sakshi News home page

'రికార్డుల్లో తప్పులకు తహశీల్దార్లదే బాధ్యత'

Aug 13 2015 6:32 PM | Updated on Aug 29 2018 8:01 PM

మండల పరిధిలోని భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగితే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

కర్నూలు రూరల్ : మండల పరిధిలోని భూ రికార్డుల్లో తప్పిదాలు జరిగితే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామంలో జరిగిన 'మీ ఇంటికి- మీ భూమి' కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలని, వివాదాలు రాకూడదని చెప్పారు. రైతులు తమ భూముల వివరాలను సక్రమంగా నమోదయ్యేలా చూసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement