తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు | Father murdered by son for assests issue | Sakshi
Sakshi News home page

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు

Published Sat, Mar 7 2015 10:39 AM | Last Updated on Thu, Aug 16 2018 4:30 PM

Father murdered by son for assests issue

గుంటూరు: గుంటూరు జిల్లాలోని నూజెండ్ల మండలం ముప్పరాజుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని తనయుడు వీరాంజి గొడ్డలితో నరికి అతిదారుణంగా హతమార్చాడు.  ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు వీరాంజి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement