వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Four killed in warangal road accident | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Wed, Nov 20 2013 8:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ : వరంగల్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు-వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.  విద్యాశాఖ రిటైర్డ్‌ ఏఈ భాస్కర్ కుటుంబసభ్యులతో వరంగల్ నుంచి కారులో హైదరాబాద్‌ వెళ్తుండగా... స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతులను కొంగరి భాస్కర్‌, గోపిగా గుర్తించారు. మృతులంతా హన్మకొండ మండలం భీమారానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement