పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం | goods train skips railway line at rajahmandri | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం

Published Sun, May 24 2015 5:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

రాజమండ్రి: కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి  జిల్లా రాజమండ్రి సమీపంలో  రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్  రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు  గూడ్స్ వెళ్తుండగా రాజమండ్రి -కోవూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది.  ఎలాంటి ప్రమాదం  జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement