భార్యను గొంతు కోసి చంపిన భర్త | Husband kills wife | Sakshi
Sakshi News home page

భార్యను గొంతు కోసి చంపిన భర్త

Feb 8 2016 3:11 PM | Updated on Jul 30 2018 8:29 PM

దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో సోమవారం భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు.

దర్శి (ప్రకాశం జిల్లా) : దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో సోమవారం భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ  ప్రబుద్ధుడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య అంకాల నర్సమ్మ(30) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు అంకాల నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement