చేతబడి నెపంతో వ్యక్తి హత్య | Man killed for practising witchcraft in west godhavari district | Sakshi
Sakshi News home page

చేతబడి నెపంతో వ్యక్తి హత్య

Published Thu, Apr 7 2016 7:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వెలుతురివారిగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నాడనే నెపంతో బుధవారం రాత్రి అతి కిరాతకంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement