ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి | mro office blocked | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

Jan 27 2015 2:20 PM | Updated on May 29 2018 5:25 PM

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి - Sakshi

ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: రాష్ట్రంలో ఇసుక ధరల పెంపును నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు మంగళవారం హిందూపురంలోని ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ  నిరసన కార్యక్రమానికి  స్థానిక వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement