
‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’
దేశంలో నిత్యపూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ వాతావరణం అద్భుతమని దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు సునీల్ శాస్త్రి అన్నారు.
Published Fri, Mar 3 2017 8:28 PM | Last Updated on Mon, Aug 20 2018 4:00 PM
‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’
దేశంలో నిత్యపూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ వాతావరణం అద్భుతమని దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు సునీల్ శాస్త్రి అన్నారు.