ఆర్టీసీ బస్సు ఢీ: వ్యక్తి మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ: వ్యక్తి మృతి

Published Sun, Oct 25 2015 11:29 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One dies in Road accident

విజయనగరం : ఆర్టీసీ బస్సు ఢీకొని రోడ్డు దాటుతున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం  మండలం వేణుగోపాలపురం గ్రామ శివారులో ఆదివారం జరిగింది. ఒంటిగడ్డ గ్రామానికి చెందిన నరవ తాత(50) రోడ్డు దాటుతుండగా.. పాలకొండ నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement