స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి

Published Tue, Jan 5 2016 5:54 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మలుపు తిరుగుతున్న బస్సును వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం రాఘవంపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బత్తలపల్లె (అనంతపురం) : మలుపు తిరుగుతున్న బస్సును వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం రాఘవంపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నగరం భరత్‌నగర్‌కు చెందిన ప్రమోద్(25) మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తూ మలుపు తిరుగుతున్న ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎస్సై హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement