శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం | red sander caught in seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం

Published Sat, May 7 2016 9:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం

శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్వాధీనం

తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ ఎర్రచందనం కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై రాళ్లతో, గొడ్డలితో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన  అటవీ సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడంతో దుంగలను వదిలేసి వారు పరారయ్యారు. ఈ ఘటనలో 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకు 16 కిలోమీటర్ల దూరంలోని గెంజిబండ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.  23 దుంగలతోపాటు, ఓ గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement