సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం | Seemandhra congress leaders Meeting | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం

Published Sat, Aug 17 2013 5:32 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Seemandhra congress leaders Meeting

హైదరాబాద్: సిఎం క్యాంప్ ఆఫీస్లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చుతున్న నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు భవిష్యత్లో చేపట్టవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారి వాదనలను  వినేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు వినిపించవలసిన  వాదనలు గురించి చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement