40 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్నా ప్రాధాన్యతలేదు | there is no priority, even though continue in congress from 40 years | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల నుంచి కాంగ్రెస్లో ఉన్నా ప్రాధాన్యతలేదు

Published Sun, Feb 9 2014 3:00 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కావూరి సాంబశివరావు - Sakshi

కావూరి సాంబశివరావు

తణుకు: తాను  40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌లో ఉన్నాకూడా ప్రాధాన్యత లేదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.  తణుకులో కావూరికి సమైక్య సెగ తగిలింది. సమైక్యవాదులు ఆయనను నిలదీశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ   తాను కూడా సమైక్యవాదినేనని చెప్పారు. ఆఖరి వరకు సమక్యవాదిగానే పోరాడుతానన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement