ముగ్గురు పాస్టర్లను అపహరించిన మావోలు | three pastors kidnapped by maoist in east godavari | Sakshi
Sakshi News home page

ముగ్గురు పాస్టర్లను అపహరించిన మావోలు

Published Sat, Nov 7 2015 11:36 AM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

three pastors kidnapped by maoist in east godavari

చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం దొంగల జగ్గారం ప్రాంతంలో మావోల కదలికలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన మావోలు సమీప ప్రాంతాలకు చెందిన ముగ్గురు పాస్టర్లను అపహరించుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement