
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50,రూ.100, రూ. 500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లూ నిండిపోయాయి. భక్తుల క్యూ వెలుపలి వరకూ ఉంది.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 07 ఖాళీ
రూ.50 గదులు - 5 ఖాళీ
రూ.100 గదులు- ఖాళీగాలేవు
రూ.500 గదులు- ఖాళీగా లేవు
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 109 ఖాళీ
సహస్ర దీపాలంకరణసేవ - 45 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం- 145 ఖాళీగా ఉన్నాయి