విరిగిపడిన కొండచరియలు.. నిలిచిన రైళ్లు | trains cancelled at araku due to Landslides | Sakshi
Sakshi News home page

విరిగిపడిన కొండచరియలు.. నిలిచిన రైళ్లు

Published Mon, Jun 27 2016 12:47 PM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM

trains cancelled at araku due to Landslides

అరకులోయ: కొండ చరియలు విరిగిపడటంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖ జిల్లా అరకులోయలోని 65వ టన్నల్ వద్ద కొండ చరియలు విరిగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు రెండు గంటలపాటు నిలిచిపోయింది. బొర్ర-చిమిడిపల్లి మధ్యలో రైలు ఆగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయంగా డీజిల్ ఇంజన్ ఏర్పాటు చేసి రైలును తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement