సీఎం జైలు పాలు కాక తప్పదు: శ్రావణ్ | TRS Leader Shravan takes on CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జైలు పాలు కాక తప్పదు: శ్రావణ్

Published Tue, Nov 19 2013 3:04 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

TRS Leader Shravan takes on CM Kiran Kumar Reddy

 సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీఆర్ఎస్ నేత శ్రావణ్  మంగళవారం హైదరాబాద్లో ఆరోపించారు. నందగిరి హిల్స్ భూ కుంభకోణం, చిత్తూరు జిల్లా నీటి కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జైలుపాలు కాక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీఎం కిరణ్ వ్యవహరిస్తున్న తీరుపై టీ.మంత్రుల ఆగ్రహంగా ఉన్నారని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement