తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు , ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు. కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 52,977 మంది భక్తులు దర్శించుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Tue, Feb 3 2015 7:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement