జ్యోతుల నెహ్రుకు ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan mohan reddy phone call to Jyothula nehru, enquired his health | Sakshi
Sakshi News home page

జ్యోతుల నెహ్రుకు ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ

Published Wed, Oct 1 2014 1:49 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.

కాకినాడ : వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. బుధవారం ఫోన్ చేసిన వైఎస్ జగన్ ఈ సందర్భంగా నెహ్రు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్యోతుల నెహ్రు అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు జ్యోతుల నెహ్రును వివిధ రాజకీయ పక్షాల నేతలు పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement