జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు | YS Jagan Mohan reddy's permission to visit Idupulapaya: CBI to file counter petition in the afternoon | Sakshi
Sakshi News home page

జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు

Sep 30 2013 12:40 PM | Updated on Jul 25 2018 4:07 PM

ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్ :  ఇడుపులపాయ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ అధికారులు సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఇడుపులపాయ సందర్శనకు, అక్టోబర్ 4న గుంటూరు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొనేందుకు జగన్  అనుమతి కోరారు. విచారణ చేపట్టిన సీబీఐ నాంపల్లి కోర్టు ..... ఇరు వర్గాల వాదనలు విని... తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement