తాడిపత్రిలో ఉద్రికత్త | YSR CP leader Ramesh Reddy takes on JC Brothers | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఉద్రికత్త

Published Sun, Mar 30 2014 8:06 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

YSR CP leader Ramesh Reddy takes on JC Brothers

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రమేశ్ రెడ్డి బహిరంగం చర్చ నిర్వహించారు. జేసీ సోదరుల అరాచకాలపై ధ్వజమెత్తారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జేసీ కుటుంబం ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement