రూ. 2వేలకే ఈ స్మార్ట్‌ఫోన్లు | Bookings for Samsung Galaxy S9 and S9+ start in India at Rs 2000 | Sakshi
Sakshi News home page

రూ. 2వేలకే ఈ స్మార్ట్‌ఫోన్లు

Feb 26 2018 12:53 PM | Updated on Feb 26 2018 6:34 PM

Bookings for Samsung Galaxy S9 and S9+ start in India at Rs 2000 - Sakshi

గెలాక్సీ ఎస్‌ 8 కి సక్సెసర్‌గా  తాజాగా  కొత్త ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌9, ఎస్‌9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ లాంచ్‌ చేసింది.  కొత్త కెమెరా, డేటా రక్షణ, వర్చువల్‌ రియాలీటీ తదితర  టాప్-ఎండ్ ఫీచర్లతో వరల్డ్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018లోఆదివారం లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌పోన్‌ ప్రి ఆర్డర్స్‌  మార్చి 2న  మొదలు కానున్నాయి. అయితే ఈ సందర్భంగా భారతీయ వినియోగదారులకు కంపెనీ  ఒక ఆఫర్‌ కూడా ఇస్తోంది. కేవలం రూ.2వేల తో  సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా  గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్లస్‌ డివైస్‌లను ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చని కంపనీ ప్రకటించింది.  కాగా  ఎంపిక చేసిన మార్కెట్లలో మార్చి 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు
5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
4జీబీర్యామ్‌
64జీబీస్టోరేజ్‌
12ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు
6.2 డిస్‌ప్లే
1440x2960 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
6జీబీ ర్యామ్‌
256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
64జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement