2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ | Maruti Suzuki crosses 2 crore production milestone | Sakshi
Sakshi News home page

2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ

Jul 24 2018 12:35 AM | Updated on Jul 24 2018 12:35 AM

Maruti Suzuki crosses 2 crore production milestone - Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) సరికొత్త మైలురాయిని అధిగమించింది. గురుగ్రామ్, మానెసర్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.1983 నుంచి ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఈ సంస్థ 34 ఏళ్ల 6 నెలలకాలంలో ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది.

ఇంతటి రికార్డును సాధించిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ – సీఈఓ కెనిచి అయుకవా వెల్లడించారు. ప్రస్తుతం 16 మోడ    ల్‌ కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తం గా 100 దేశాలకు ఎగుమతులు కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement