మూడో రోజు కూడా నష్టాల్లోనే... | Sensex closes in red | Sakshi
Sakshi News home page

మూడో రోజు కూడా నష్టాల్లోనే...

Published Wed, Oct 8 2014 4:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

మూడో రోజు కూడా నష్టాల్లోనే...

మూడో రోజు కూడా నష్టాల్లోనే...

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 25 పాయింట్ల నష్టంతో 26246 పాయింట్ల వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 7842 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారి కంపెనీ షేర్లలో డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.12 శాతం లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఓఎన్ జీసీ కంపెనీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, విప్రో కంపెనీలు 4 నుంచి 5 శాతం మేరకు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement