
సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!
ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి.
Published Thu, Jun 26 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM
సెన్సెక్స్ కు 251 పాయింట్ల నష్టం!
ఇరాక్ లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లు నష్టాలకు లోనవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి.