విద్యార్థిని మనస్తాపం.. ఆత్మహత్య..! | Intermediate Student Commits Suicide | Sakshi

Jul 15 2018 3:23 PM | Updated on Nov 6 2018 8:16 PM

Intermediate Student Commits Suicide - Sakshi

పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యిందనే మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు తెలుస్తోంది.

సాక్షి, కడప : ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండలం బక్కన్నగారి పల్లెలో ఆదివారం చోటుచేసకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివరాలివి.. సింధూ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోందని సమాచారం. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యిందనే మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement