నైజీరియన్ల ఘరానా మోసం | Nigerians cheated industrialist online | Sakshi
Sakshi News home page

నైజీరియన్ల ఘరానా మోసం

Jan 6 2018 7:15 AM | Updated on Oct 17 2018 5:28 PM

Nigerians cheated industrialist online - Sakshi

బనశంకరి : సిలికాన్‌సిటీలో ఆన్‌లైన్‌ వంచకుల మోసాలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్‌రోగ నివారణకు తక్కువ ధరతో హెర్బల్‌సీడ్స్‌ అందిస్తామని చెప్పి ఓ పారిశ్రామికవేత్తను నైజీరియన్లు మోసగించిన సంఘటనన శుక్రవారం వెలుగుచూసింది. నగరానికి చెందిన పారిశ్రామికవేత్త రవికుమార్‌కు క్యాన్సర్‌ రోగానికి హెర్బల్‌సీడ్స్‌ అందిస్తామని చెప్పి నైజీరియాకు చెందిన కొందరు ఫోన్‌లో సంప్రదించారు. వీరి మాటలు నమ్మిన రవికుమార్‌ వారి సూచన మేరకు రూ. 20 లక్షల నగదు వారి ఖాతాకు జమచేయించుకున్నారు. అనంతరం హెర్బల్‌ సీడ్స్‌ అందకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన శుక్రవారం రవికుమార్‌ సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement