తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు | Son Killed Father In West Godavari | Sakshi
Sakshi News home page

తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు

May 11 2019 7:49 AM | Updated on May 11 2019 12:01 PM

Son Killed Father In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని దుర్భగూడెం విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగి వస్తున్న తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను, కొడుకులను తిడుతుండటంతో.. ఆ తండ్రి(బత్తుల ప్రసాదరావు (59) కర్రతో దాడిచేశాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement