లారీ ఢీ : 20 గొర్రెలు మృతి | 20 sheep killed in lorry accident in eluru | Sakshi
Sakshi News home page

లారీ ఢీ : 20 గొర్రెలు మృతి

Published Thu, Oct 8 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

20 sheep killed in lorry accident in eluru

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఉదయం ఓ లారీ.. గొర్రెల మందను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో గొర్రెల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement