నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ | ap eamcet counselling 2016 starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

May 27 2016 1:19 AM | Updated on Mar 23 2019 8:55 PM

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

సాక్షి, విజయవాడ బ్యూరో: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభిస్తున్నట్టు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. జూన్ 6 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జూన్ 9 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 19, 20 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్ 22న సీట్లు కేటాయిస్తామని, జూన్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయన విజయవాడలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement