
జల విహారానికి బోటు సిద్ధం
కృష్ణానదిలో ప్రజలు జలవిహారం చేసేందుకు ‘తన్వి క్రూజ్’ బోటును గురువారం ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఛాంపియన్ సంస్థ ఈ బోటును ఏర్పాటు చేసింది.
Published Thu, Aug 11 2016 9:20 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
జల విహారానికి బోటు సిద్ధం
కృష్ణానదిలో ప్రజలు జలవిహారం చేసేందుకు ‘తన్వి క్రూజ్’ బోటును గురువారం ఏర్పాటు చేశారు. బెంగళూరుకు చెందిన ఛాంపియన్ సంస్థ ఈ బోటును ఏర్పాటు చేసింది.