'కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి' | Call money cases to hand over to CID officers | Sakshi
Sakshi News home page

'కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలి'

Published Fri, Apr 29 2016 5:31 PM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

Call money cases to hand over to CID officers

విజయవాడ: కాల్మనీ కేసులను సీఐడీకి అప్పగించాలని బీజేపీ నేతలు దాసం ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వారిద్దరూ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

కాల్మనీ కేసుల పేరుతో పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాల్మనీ కేసులపై అవసరమైతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement