తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటలు... నడకదారిన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది.
Published Wed, Aug 10 2016 7:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 2 గంటలు... నడకదారిన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది.