
తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ)కు గోదావరి జలాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో పెద్దమ్మగడ్డ వద్ద కాకతీయ కాలువకు గండిపడిన చోట మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీటిని నిలిపివేశారు.
Published Tue, Oct 4 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ)కు గోదావరి జలాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో పెద్దమ్మగడ్డ వద్ద కాకతీయ కాలువకు గండిపడిన చోట మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీటిని నిలిపివేశారు.