
రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
ఆలేరు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్ తెలిపారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Published Tue, Aug 9 2016 7:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
రూ. 1024 కోట్లతో గోదాంల నిర్మాణం
ఆలేరు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1024 కోట్లతో 330 గోదాంల నిర్మాణం చేపడుతున్నామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శరత్ తెలిపారు. ఆలేరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.