కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు | governor narasimhan Special prayers at kotappakonda | Sakshi
Sakshi News home page

కోటప్పకొండలో గవర్నర్ ప్రత్యేక పూజలు

Published Sun, Dec 13 2015 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

governor narasimhan Special prayers at kotappakonda

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండలో వెలసిన శ్రీత్రికోటేశ్వరస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

నరసరావుపేట శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యలమండలో డంపింగ్ యార్డును ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్న డ్వాక్రా మహిళలతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement