ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించారు. అనంతరం 8 మందికి మంజూరైన రూ.2.21 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ రమణారెడ్డి, సీఐ సదయ్య తదితరులు పాల్గొన్నారు.