యాదాద్రిపై భక్తుల రద్దీ | Heavy rush at Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిపై భక్తుల రద్దీ

May 29 2016 4:15 PM | Updated on Sep 4 2017 1:12 AM

యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు బయట బారులు తీరారు.

యాదగిరిగుట్ట (నల్లగొండ జిల్లా) : యాదగిరిగుట్ట దేవస్థానానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు బయట బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం తీసుకుంటోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement