అమెజాన్‌ గోడౌన్‌లో చోరీ | laptops stolen in amazon godown in rangareddy | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ గోడౌన్‌లో చోరీ

Published Sun, Feb 19 2017 6:29 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఉన్న ఆమెజాన్ గోడౌన్‌లో భారీ చోరి జరిగింది.

కొత్తూరు(రంగారెడ్డి జిల్లా):
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఉన్న ఆమెజాన్ గోడౌన్‌లో భారీ చోరి జరిగింది. గోడౌన్‌లో దాచిన 20 హెచ్‌పీ, 16 ఆపిల్ ల్యాప్‌ట్యాప్‌లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది.

ఈ మేరకు గోడౌన్‌ నిర్వాహకుడు వైఎన్ ఎస్ రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement