రాయపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్రానైట్ లారీ-డీసీఎం ఢీకొని ఎనిమిదిమందికి గాయాలయ్యాయి.
వరంగల్: రాయపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గ్రానైట్ లారీ-డీసీఎం ఢీకొని ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో సదరు కుటుంబాల్లో కొంత విషాద చాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులు మర్రిపేట మండలం, చినమంచిర్యాల గ్రామానికి చెందినవారు.