కృష్ణా: ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నందిగామ అశోక్నగర్లో శనివారం చోటుచేసుకుంది.
వివాహిత బిగ్గరగా కేకేలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వివాహితపై దుండగుడి అత్యాచారయత్నం
Published Sat, Jul 2 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM
Advertisement
Advertisement