నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ ను చెన్నైకి తరలింపు | Municipal Chairperson of Nagri shifted to Chennai Hospital | Sakshi
Sakshi News home page

నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ ను చెన్నైకి తరలింపు

Jul 4 2016 11:36 AM | Updated on Sep 4 2017 4:07 AM

తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె శాంతికుమారిని సోమవారం ఉదయం మెరుగైన చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.

తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె శాంతికుమారిని సోమవారం ఉదయం మెరుగైన చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఆమెను ఆదివారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. అయితే నిపుణుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం సోమవారం ఉదయం చెన్నైకి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement