పాఠశాలలో లైబ్రరీ గది ప్రారంభం | opening the library room | Sakshi
Sakshi News home page

పాఠశాలలో లైబ్రరీ గది ప్రారంభం

Aug 15 2016 11:48 PM | Updated on Sep 4 2017 9:24 AM

పాఠశాలలో లైబ్రరీ గది ప్రారంభం

పాఠశాలలో లైబ్రరీ గది ప్రారంభం

(నేరేడుచర్ల) : మండలంలోని దిర్శించర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ గదిని సర్పంచ్‌ నన్నెపంగ వెంకటలక్ష్మీ సోమవారం ప్రారంభించారు.

 (నేరేడుచర్ల) : మండలంలోని దిర్శించర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ గదిని సర్పంచ్‌ నన్నెపంగ వెంకటలక్ష్మీ సోమవారం ప్రారంభించారు. పాఠశాలలో గతంలో ఉన్న లైబ్రరీ గది శిథిలావస్థకు చేరుకోగా హెచ్‌ఎం మధు వినతి మేరకు సర్పంచ్‌ వెంకటలక్ష్మీ సొంత ఖర్చులతో గదికి మరమ్మతులు చేయించారు. పాఠశాలకు లైబ్రరీ గదిని ఏర్పాటుచేయడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మధు, మాజీ సర్పంచ్‌ జె. సైదులు, విద్యాకమిటీ చైర్మన్‌ వెంకన్న, సైదులు, కోటేశ్వరరావు, శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement