భూసేకరణపై ఉండవల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం | Round table on land pooling in guntur district | Sakshi
Sakshi News home page

భూసేకరణపై ఉండవల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం

Published Sat, Aug 22 2015 1:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

Round table on land pooling in guntur district

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ రామాలయం వద్ద   రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలతోపాటు అఖిలపక్షాల నేతలు హాజరయ్యారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సేకరణపై సదరు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement