కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ను సమకూర్చనున్న ట్రాన్స్కోకు తొలి విడతగా రూ. 267 కోట్లు మంజూరు చేస్తూ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ను సమకూర్చనున్న ట్రాన్స్కోకు తొలి విడతగా రూ. 267 కోట్లు మంజూరు చేస్తూ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో కాళేశ్వరం పంప్హౌజ్లకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ప్యాకేజీ 10, 11, 12లల్లో విద్యుత్ నిర్మాణాలను చేపడతారు.